#
engineers
Telangana 

అవినీతి ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు

అవినీతి ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బుధవారం ఎనిమిది మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
Read More...

Advertisement