ఏపీ ఉద్రిక్తతలపై చంద్రబాబు ఘాటు రియాక్షన్… వారికి స్పెషల్ రిక్వెస్ట్

ఏపీ ఉద్రిక్తతలపై చంద్రబాబు ఘాటు రియాక్షన్… వారికి స్పెషల్ రిక్వెస్ట్

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఏపీ ఎలక్షన్ సందర్భంగా సోమవారం పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటన పై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  వైసీపీ దాడులను ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు. ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరం. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం పై దృష్టి పెట్టాలి. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలి”. అని ఈసీ, పోలీసులను చంద్రబాబు కోరారు.

 

🕒 14 May 2024 ✍️ Desk

ఏపీ ఉద్రిక్తతలపై చంద్రబాబు ఘాటు రియాక్షన్… వారికి స్పెషల్ రిక్వెస్ట్

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఏపీ ఎలక్షన్ సందర్భంగా సోమవారం పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటన పై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  వైసీపీ దాడులను ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు. ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరం. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం పై దృష్టి పెట్టాలి. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలి”. అని ఈసీ, పోలీసులను చంద్రబాబు కోరారు.

 

🔗 https://www.vishvambhara.com/chandrababu-responded-to-the-ap-tensions-a-special-request-for/article-139

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.