#
Boyinapalli vinod
Telangana  National 

అదే జరిగితే మోడీకి పదవీగండం: బోయిన్‌పల్లి వినోద్  

అదే జరిగితే మోడీకి పదవీగండం: బోయిన్‌పల్లి వినోద్   బీజేపీకి ఈసారి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి 272 స్థానాలు రాకపోతే మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదని అన్నారు. మోడీని అడ్డుకునేవాళ్లు సొంతపార్టీలోనే ఉన్నారని అన్నారు. అంతేకాదు.. ఈసారి బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు...
Read More...

Advertisement