మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం

మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం



ఏపీలో మెగా డీఎస్సీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టెట్ రాసిన వారు వెయిట్ చేస్తున్నారు. అయితే డీఎస్సీ కంటే ముందే మరో టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఎందుకంటే చాలా మంది టెట్ క్వాలిఫై కాని వారు ఉన్నారు. 

Read More 8 ఏళ్ళైనా నష్ట పరిహారం లేదు

వారి కోసం మరోసారి టెట్ నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా సంచలన ప్రకటన చేసింది. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ నెల 30న రెండు డీఎస్సీ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 10లోపు నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది.  

🕒 27 Jun 2024 ✍️ Desk

మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం



ఏపీలో మెగా డీఎస్సీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టెట్ రాసిన వారు వెయిట్ చేస్తున్నారు. అయితే డీఎస్సీ కంటే ముందే మరో టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఎందుకంటే చాలా మంది టెట్ క్వాలిఫై కాని వారు ఉన్నారు. 

వారి కోసం మరోసారి టెట్ నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా సంచలన ప్రకటన చేసింది. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ నెల 30న రెండు డీఎస్సీ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 10లోపు నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది.  

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/ap-government-has-made-a-key-announcement-on-mega-dsc/article-2419

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.