#
Advocacy
Telangana 

గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి

గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర...
Read More...
Telangana 

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ...
Read More...

Advertisement