#
 BJP leaders planted saplings on the road
Telangana 

రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు

రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం...
Read More...

Advertisement