#
@EnvironmentAlert
Telangana 

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నది

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నది భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నది ప్రవాహం షాపులను ఖాళీ చేయిస్తున్న అధికారులు. వరద ఉధృతిని పర్యవేక్షిస్తున్న స్థానిక ఎమ్మార్వో ,ఎంపీడీవో, స్థానిక ఎస్సై
Read More...

Advertisement