#
tpcc
Telangana 

దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్

దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారు ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ దీక్ష దివాస్’ పేరిట మరో కొత్త డ్రామాకు తెరతీసింది.  2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం. బిఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించండి. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Read More...
Telangana 

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక!

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక! మహ్మద్ అజారుద్దీన్,నవీన్ యాదవ్, గుర్రం మురళి గౌడ్, బొంతు రామ్మోహన్
Read More...
Telangana 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. రేసులో ఎవరంటే ?

కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. రేసులో ఎవరంటే ? ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్‌ అధిష్టానం  కసరత్తు 5 సీట్లలో కాంగ్రెస్‌కు నాలుగు బిఆర్ఎస్ ఒకటి  రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌ చేస్తున్న ఆశవాహులు రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాస్కీగౌడ్‌ అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, సంపత్  ,ఈరవత్రి అనిల్, సామ రామ్మోహన్ రెడ్డి,  బండి సుధాకర్ గౌడ్ , చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్ పేర్లు
Read More...
Telangana 

మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు  సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదు  రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలి పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదు  ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన
Read More...
Telangana 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమావేశం..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమావేశం.. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ హాజరయ్యే అవకాశం ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా ఎమ్మెల్యేల జడ్చర్ల సమావేశంపై చర్చించే అవకాశం
Read More...
Telangana 

పీసీసీ అధ్యక్షుడుని అయిన కార్యకర్తగానే ఉంటా

పీసీసీ అధ్యక్షుడుని అయిన  కార్యకర్తగానే ఉంటా గాంధీ భవన్ దేవాలయం, నాకు గాంధీ భవన్ తో  40 ఏండ్ల అనుభందం ఉంది నా స్థాయి కి నేను పిసిసి అవుతానని అనుకోలేదు. రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసిన ఒక్క శాతం అదృష్టం ఉండాలి... టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Read More...
Telangana  National 

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ? టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్ బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ
Read More...
Telangana 

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్...
Read More...
Telangana  National 

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!

టీపీసీసీ చీఫ్ గా  మహేష్ కుమార్ గౌడ్ ...! తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం  పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More...
Telangana 

రఘువీర్ రెడ్డి గెలుపుతోనే జిల్లా సస్యశ్యామలం

రఘువీర్ రెడ్డి గెలుపుతోనే జిల్లా సస్యశ్యామలం విశ్వంభర  చింతపల్లి ::నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ చింతపల్లి మండలం ఘడియగౌరారంలో గ్రామంలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 13'వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక ఓట్లువేసి...
Read More...

Advertisement