రవీంద్రభారతిలో ప్రధమ బహుమతి పొందిన ఉపాధ్యాయుడు

కథల పోటీలో ఉత్తమ కథానాయకుడు:కడియాల మధుసూదన్ రావు

రవీంద్రభారతిలో ప్రధమ బహుమతి పొందిన ఉపాధ్యాయుడు

విశ్వంభర, బోడుప్పల్: విశ్రది స్కూల్లో తెలుగు పండితుడుగా పనిచేస్తున్న కవి కడియాల మధుసూదన్ రావు కనులు దాటని కన్నీళ్లు అనే కథ సంపుటికను వ్రాసారు. ఈ కథల పోటీలో ప్రథమ బహుమతినీ శుక్రవారం రవీంద్ర భారతి వేదికగా జరిగిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక సంస్థ వారి ఆధ్వర్యంలో కథల పోటీలోప్రథమ బహుమతినీ కడియాల మధుసూదన్ రావు అందుకున్నారు.ఈ సంస్థ రెండవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజాకవి గోరెటి వెంకన్న బహుమతులను విజేతలకు అందజేశారు.ఇందులో అజరామరం నాటకం రచయిత దోరవేటి, నామోజు బాలాచారి ఈటల సిమ్మన్నా మొదలగు వారు పాల్గొన్నారు.

🕒 18 May 2025 ✍️ Desk

రవీంద్రభారతిలో ప్రధమ బహుమతి పొందిన ఉపాధ్యాయుడు

కథల పోటీలో ఉత్తమ కథానాయకుడు:కడియాల మధుసూదన్ రావు

విశ్వంభర, బోడుప్పల్: విశ్రది స్కూల్లో తెలుగు పండితుడుగా పనిచేస్తున్న కవి కడియాల మధుసూదన్ రావు కనులు దాటని కన్నీళ్లు అనే కథ సంపుటికను వ్రాసారు. ఈ కథల పోటీలో ప్రథమ బహుమతినీ శుక్రవారం రవీంద్ర భారతి వేదికగా జరిగిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక సంస్థ వారి ఆధ్వర్యంలో కథల పోటీలోప్రథమ బహుమతినీ కడియాల మధుసూదన్ రావు అందుకున్నారు.ఈ సంస్థ రెండవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజాకవి గోరెటి వెంకన్న బహుమతులను విజేతలకు అందజేశారు.ఇందులో అజరామరం నాటకం రచయిత దోరవేటి, నామోజు బాలాచారి ఈటల సిమ్మన్నా మొదలగు వారు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/the-first-prize-in-rabindra-bharat/article-5536

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.