తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకులు గూడపాటి శరత్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

తన సోదరుడు వివాహనికి హాజరు కావాలని కోరుతూ పెండ్లి పత్రిక అందజేత 

తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకులు గూడపాటి శరత్ ను కలిసిన ఏలే మహేష్ నేత 

విశ్వంభర, ఎల్బీనగర్ : ప్రముఖ వ్యాపారవేత్త , తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకులు, గూడపాటి ఫౌండేషన్ చైర్మన్  గూడపాటి శరత్ ను విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక సీనియర్ కరెస్పాండంట్  ఏలే మహేష్ నేత  మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరుడు ఏలే సాయినాథ్ నేత  - శ్రీనవ్య ల వివాహం మహోత్సవం మే 1 న చండూర్ లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి తప్పకుండ హాజరు కావాలని కోరుతూ వారికి పెండ్లి పత్రికను అందజేశారు. కాసేపు వారితో ముచ్చటించి వివాహానికి తప్పకుండ హాజరు అవుతానని వారు  అన్నారు. 

Tags: