సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు?

సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు?

సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లి సోనియాగాంధీని తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానించారు.  అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ 2వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కానున్న విషయం తెలిసిందే. 

సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లి సోనియాగాంధీని తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానించారు.  అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియాగాంధీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Read More 28 రోజుల పాటు పశువులకు టీకాలు..

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు