గనులు, భూగర్భశాఖలో ఆరుగురు అధికారులపై వేటు

గనులు, భూగర్భశాఖలో ఆరుగురు అధికారులపై వేటు

తెలంగాణ గనులు, భూగర్భశాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆరుగురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.

తెలంగాణ గనులు, భూగర్భశాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆరుగురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. గనుల శాఖలో డిప్యుటేషన్‌పై జీఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్‌రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌పై వేటు పడింది. వీరిపై అవినీతి ఆరోపణల విచారణ అనంతరం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

🕒 24 May 2024 ✍️ Desk

గనులు, భూగర్భశాఖలో ఆరుగురు అధికారులపై వేటు

తెలంగాణ గనులు, భూగర్భశాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆరుగురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. గనుల శాఖలో డిప్యుటేషన్‌పై జీఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్‌రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌పై వేటు పడింది. వీరిపై అవినీతి ఆరోపణల విచారణ అనంతరం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

🔗 https://www.vishvambhara.com/telangana/six-officials-in-the-mines-and-underground-department-were-shot/article-715

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం