తాళ్ళపెల్లి ఉదయ్ భౌతిక ఖాయానికి నివాళులర్పించిన - పల్లా సుందర్ రాంరెడ్డి

తాళ్ళపెల్లి ఉదయ్  భౌతిక ఖాయానికి నివాళులర్పించిన  - పల్లా సుందర్ రాంరెడ్డి

విశ్వంభర , జనగాం జిల్లా :  దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తాళ్ళపల్లి ఉదయ్ మృతదేహానికి  బిఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్బంగ వారి కుటుంబాన్ని పరామర్శించి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి,  కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నరసింహ గౌడ్, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కుతాటి నరసింహులు , మండల యూత్ నాయకుడు బానోత్ నవీన్ నాయక్, మండల నాయకులు, కత్తుల విజయ్  కుమార్ రెడ్డి, కత్తుల సోమిరెడ్డి, అన్నారపు స్వరూపా యాదగిరి, నోముల వీరన్న,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మేడరాజు మాజీ సర్పంచులు గోపాల్ దాస్ మల్లేష్, రచ్చ ఎల్లప్ప నాయకులు కొమ్ము రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ