నేడు మెగా రక్తదాన శిబిరం
On
విశ్వంభర, బీఎన్ రెడ్డి నగర్: మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 24న శుక్రవారం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయము మర్రి చెట్టు దగ్గర తల సేమియా రోగుల కొరకై మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యువకులు ఆరోగ్యవంతులు కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు సామాజిక సేవకులు పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చేపూరి శంకర్ కోరారు.



