బీసీ కులగణనలో పద్మశాలి జనాభాను తక్కువచేసి చూపించడం దౌర్భాగ్యం - కల్లేపల్లి రాజు నేత

బీసీ కులగణనలో పద్మశాలి జనాభాను తక్కువచేసి చూపించడం దౌర్భాగ్యం - కల్లేపల్లి రాజు నేత

విశ్వంభర, హైద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో పద్మశాలి కులాన్ని తక్కువ చేసి చూపించడం దౌర్బాగ్యం అని గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత ధ్వజమోత్తారు. ఆదివారం వారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో బీసీల్లో పద్మశాలి కులస్తులను మూడవ స్థానం ఉండేదని, ఈ ప్రభుత్వం ఐదవ స్థానంలో తీసుకువచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం మరోసారి సర్వేను నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో నరేందర్, గోవింద్, జనార్ధన్, శ్రీధర్ , గ్రేటర్ పద్మశాలి సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య