శివ పంచాయతన దేవాలయ ప్రధమ వార్షికోత్సవంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్ష, కారుదర్శులు
On
విశ్వంభర, సికింద్రాబాద్ : అడ్డగుట్టలోని శివ పంచాయతన దేవాలయ ప్రధమ వార్షికోత్సవం సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు దంపతులు , గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి రాజు నేత దంపతులు స్వామి వారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదం ఆశీర్వచనాలు అందించి దీవించారు. వీరితో పాటు పద్మశాలి సంఘం , నాయకులూ , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.