జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం
విశ్వంభర, హనుమకొండ జిల్లా:- హనుమకొండ వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీతా దయాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులపాటు అనేక రకాల పూజలు అర్చనలు సాంస్కృతి కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో 272 కుటుంబాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నవీన్, జనరల్ సెక్రెటరీ స్వర్ణ కుమార్, ఆర్గనైజర్ సెక్రెటరీ చింతపండు రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు వెంకట్రావు, నాగ కుమారి, పాషా, ప్రకాష్, నాగేశ్వరరావు, మమతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు
జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం
విశ్వంభర, హనుమకొండ జిల్లా:- హనుమకొండ వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీతా దయాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులపాటు అనేక రకాల పూజలు అర్చనలు సాంస్కృతి కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో 272 కుటుంబాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నవీన్, జనరల్ సెక్రెటరీ స్వర్ణ కుమార్, ఆర్గనైజర్ సెక్రెటరీ చింతపండు రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు వెంకట్రావు, నాగ కుమారి, పాషా, ప్రకాష్, నాగేశ్వరరావు, మమతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు


