ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షలు డా. కోడి శ్రీనివాసులు ను కలిసిన ఏలే మహేష్ నేత
తన సోదరుడు వివాహనికి హాజరు కావాలని కోరుతూ పెండ్లి పత్రిక అందజేత
On
విశ్వంభర, చండూర్ : ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షడు, ప్రముఖ విద్యావేత్త , గాంధీజీ సంస్థల అధినేత , గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు ను విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక సీనియర్ కరెస్పాండంట్ ఏలే మహేష్ నేత మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరుడు ఏలే సాయినాథ్ నేత - శ్రీనవ్య ల వివాహం మహోత్సవం మే 1 న చండూర్ లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి తప్పకుండ హాజరు కావాలని కోరుతూ వారికి పెండ్లి పత్రికను అందజేశారు.