ట్రాక్ తప్పిన గూడ్స్ రైలు...పలు రైళ్లకు అంతరాయం

ట్రాక్ తప్పిన గూడ్స్ రైలు...పలు రైళ్లకు అంతరాయం

విశ్వంభర, దామచర్ల : నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పక్కకు ఒరిడిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్ లో ఉండటంతో డ్రైవర్ చాకచక్యంగా బ్రేకులు వేసి మిగితా బోగీలు పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో గుంటూరు ‌‌– సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు రాగా ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

🕒 26 May 2024 ✍️ Desk

ట్రాక్ తప్పిన గూడ్స్ రైలు...పలు రైళ్లకు అంతరాయం

విశ్వంభర, దామచర్ల : నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పక్కకు ఒరిడిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్ లో ఉండటంతో డ్రైవర్ చాకచక్యంగా బ్రేకులు వేసి మిగితా బోగీలు పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో గుంటూరు ‌‌– సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు రాగా ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/derailed-goods-train-disrupts-trains/article-873

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.