మృతుడి కుటుంబానికి పరామర్శ  

మృతుడి కుటుంబానికి పరామర్శ  

విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో జంగారెడ్డి పల్లి గ్రామపంచాయతీ బద్దం జగన్మోహన్ రెడ్డి కుమారుడు,  ఉదయ్ కిరణ్ రెడ్డి మృతి చెందారు. వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ బిజెపి నాయకులు సి,ఎన్, రెడ్డి , ప్రముఖ  పారిశ్రాంకవేత్త పిసాటి అంజిరెడ్డి,  ఆరూరు బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు ఆవుల బిక్షపతి యాదవ్  ,  బోగారం రామదాసు, మైనార్టీ నాయకులు ఎండి ఫజల్   తదితరులు  పరామర్శించారు.

🕒 20 May 2026 ✍️ Desk

మృతుడి కుటుంబానికి పరామర్శ  

విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో జంగారెడ్డి పల్లి గ్రామపంచాయతీ బద్దం జగన్మోహన్ రెడ్డి కుమారుడు,  ఉదయ్ కిరణ్ రెడ్డి మృతి చెందారు. వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ బిజెపి నాయకులు సి,ఎన్, రెడ్డి , ప్రముఖ  పారిశ్రాంకవేత్త పిసాటి అంజిరెడ్డి,  ఆరూరు బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు ఆవుల బిక్షపతి యాదవ్  ,  బోగారం రామదాసు, మైనార్టీ నాయకులు ఎండి ఫజల్   తదితరులు  పరామర్శించారు.

🔗 https://www.vishvambhara.com/telangana/condolences-to-the-family-of-the-deceased/article-15504

Tags: