ఎదురుపడిన ఇరు పార్టీ అభ్యర్థులు…మీర్ చౌక్ లో స్వల్ప ఉద్రిక్తత

ఎదురుపడిన ఇరు పార్టీ అభ్యర్థులు…మీర్ చౌక్ లో స్వల్ప ఉద్రిక్తత

విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఆస్తకికరమైన సంఘన చోటుచేసుకుంది. ఎంఐఎం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మీర్ పేట్ లో ఒకరికి ఒకరు ఎదరుపడ్డారు. దీంత ఇరు వర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇద్దరి అభ్యర్ధుల వాహనాలను ఇంచు కూడా కదలనీయకుండా ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతవరణం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వేంటనే సంఘటన స్థలానకి చేరకుని పరిస్థతి అదుపులోకి తీసుకువచ్చారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్ధుల వాహనాలను అక్కడి నుంచి పంపించారు.

 

Read More శక్తి స్కీమ్‌లోకి వద్దు.. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

🕒 13 May 2024 ✍️ Desk

ఎదురుపడిన ఇరు పార్టీ అభ్యర్థులు…మీర్ చౌక్ లో స్వల్ప ఉద్రిక్తత

విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఆస్తకికరమైన సంఘన చోటుచేసుకుంది. ఎంఐఎం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మీర్ పేట్ లో ఒకరికి ఒకరు ఎదరుపడ్డారు. దీంత ఇరు వర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇద్దరి అభ్యర్ధుల వాహనాలను ఇంచు కూడా కదలనీయకుండా ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతవరణం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వేంటనే సంఘటన స్థలానకి చేరకుని పరిస్థతి అదుపులోకి తీసుకువచ్చారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్ధుల వాహనాలను అక్కడి నుంచి పంపించారు.

 

🔗 https://www.vishvambhara.com/telangana/candidates-of-both-the-parties-who-faced-each-other-slight/article-126

Related Posts