#
LocalGovernance
Telangana 

తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య     విశ్వంభర  జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో
Read More...
Districts 

మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్.

మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్.    విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ మున్నూరు కాపు  అధ్యక్షుడిగా సుంకరి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ సభ్యులుగా  పిడుగు సమ్మయ్య, తాటికొండ శ్రీనివాస్,తాటికొండ రాజులు,దిండిగల నర్సయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల సమస్యలపై దృష్టి...
Read More...
Telangana 

డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారు

డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ సింగిరెడ్డి  పద్మారెడ్డి గారు   విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం..   ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి.. 
Read More...
Telangana 

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలి

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హైదరాబాద్ బంజారా హిల్స్ లో అయన ఇంటి వద్ద  కలిసి విజ్ఞప్తి చేసిన  తెలంగాణా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్
Read More...

Advertisement