#
Former Minister BRS MLA Harish Rao
Telangana 

విద్యార్థుల భవిష్యత్తు పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : హరీష్ రావు

విద్యార్థుల భవిష్యత్తు పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : హరీష్ రావు విశ్వంభర, మెదక్ : విద్యార్ధుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు.   422 జూనియర్ కళాశాలల్లో 1.60 లక్షల మంది పేద, బలహీన వర్గాల వారు...
Read More...

Advertisement