గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్ 

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్ 

విశ్వంభర,  హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో తూకారంగేట్, నార్త్  లాలాగూడ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్టీఎఫ్ సీ టీమ్  అరెస్టు చేశారు. నిందితుల నుంచి  515 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు  ఎస్ ఐ  మంజు తెలిపారు. ఈ కేసులో కాంబ్లె మంజుల, రాకేష్  మండల్‌ను అరెస్టు చేసి గంజాయితోపాటు కొత్త ఎక్సైజ్  స్టేషన్ మారేడ్‌పల్లిలో అప్పగించినట్లు  చెప్పారు .

Tags: