ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం..!

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం..!

  • ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉండగా బాంబ్ బెదిరింపు కాల్ 
  • ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ప్రయాణికులంతా సురక్షితం

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉదయం 5.35కు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చినట్లు విమాన సిబ్బంది తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉండగా బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌తో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఏవియేషన్‌ సెక్యూరిటీ, బాంబ్‌ డిస్పోజబుల్‌ టీమ్‌ తనిఖీలు చేపడుతోంది. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్‌ బేకు తరలించారు. కాగా గత కొని రోజులుగా దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్ వస్తున్న విషయం తెలిసిందే.  విమానాన్ని తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More గుండాల మండలంలో రోడ్డు ప్రమాదం

🕒 28 May 2024 ✍️ Desk

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం..!

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉదయం 5.35కు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చినట్లు విమాన సిబ్బంది తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉండగా బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌తో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఏవియేషన్‌ సెక్యూరిటీ, బాంబ్‌ డిస్పోజబుల్‌ టీమ్‌ తనిఖీలు చేపడుతోంది. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్‌ బేకు తరలించారు. కాగా గత కొని రోజులుగా దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్ వస్తున్న విషయం తెలిసిందే.  విమానాన్ని తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

🔗 https://www.vishvambhara.com/crime/bomb-threat-to-indigo-flight/article-965

Related Posts

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?