కొత్తగూడెం తీవ్ర విషాదం.. ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి

కొత్తగూడెం తీవ్ర విషాదం.. ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. సాంబాయిగూడెంలో సాయి కుమార్‌, లిఖిత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కల్మిష అనే మూడేళ్ల పాప ఉంది. నిన్న సాయంత్రం కల్మిష ఆడుకుంటూ బయటకు వచ్చింది. ఆ సమయంలో లిఖిత నిద్రపోతుంది. కల్మిషతో పాటు చాలా మంది చిన్నారులు ఆడుకుంటున్నారు. 

 

Read More భట్టి అనుచరుల వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యాయత్నం

అయితే.. కల్మిష ఆడుకుంటూ అక్కడే ఉన్న ఓ కారు ఎక్కింది. సడెన్‌గా కారు డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి. కల్మిషతో ఆడుకుంటున్న పిల్లలు అంతా చిన్నారులే కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. కల్మిష పిల్లలను చూస్తూ ఏడుస్తూనే ఉంది. కాసేపటికి కల్మిష స్పృహ తప్పి కారులోనే పడిపోయింది. సాయంత్రం సమయంలో గాలి దుమారం రావడంతో లిఖిత పాప కోసం బయటకు వచ్చింది. కానీ.. పాప మాత్రం కనిపించలేదు. 

 

గాలి రావడంతో అక్కడే ఆడుకున్న పిల్లలు కూడా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. లిఖిత పాప కోసం చుట్టుపక్కల వెతికింది. ఇంతలో కారులో స్పృహ తప్పిన కల్మిష కనబడింది. కారు లాక్‌ తీసిన లిఖత, సాయి కుమార్‌ పాపను ఆస్పత్రి తీసుకొని వెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాద చాయలు నెలకొన్నాయి.

🕒 22 May 2024 ✍️ Desk

కొత్తగూడెం తీవ్ర విషాదం.. ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. సాంబాయిగూడెంలో సాయి కుమార్‌, లిఖిత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కల్మిష అనే మూడేళ్ల పాప ఉంది. నిన్న సాయంత్రం కల్మిష ఆడుకుంటూ బయటకు వచ్చింది. ఆ సమయంలో లిఖిత నిద్రపోతుంది. కల్మిషతో పాటు చాలా మంది చిన్నారులు ఆడుకుంటున్నారు. 

 

అయితే.. కల్మిష ఆడుకుంటూ అక్కడే ఉన్న ఓ కారు ఎక్కింది. సడెన్‌గా కారు డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి. కల్మిషతో ఆడుకుంటున్న పిల్లలు అంతా చిన్నారులే కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. కల్మిష పిల్లలను చూస్తూ ఏడుస్తూనే ఉంది. కాసేపటికి కల్మిష స్పృహ తప్పి కారులోనే పడిపోయింది. సాయంత్రం సమయంలో గాలి దుమారం రావడంతో లిఖిత పాప కోసం బయటకు వచ్చింది. కానీ.. పాప మాత్రం కనిపించలేదు. 

 

గాలి రావడంతో అక్కడే ఆడుకున్న పిల్లలు కూడా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. లిఖిత పాప కోసం చుట్టుపక్కల వెతికింది. ఇంతలో కారులో స్పృహ తప్పిన కల్మిష కనబడింది. కారు లాక్‌ తీసిన లిఖత, సాయి కుమార్‌ పాపను ఆస్పత్రి తీసుకొని వెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాద చాయలు నెలకొన్నాయి.

🔗 https://www.vishvambhara.com/crime/a-three-year-old-girl-died-of-suffocation-in-kothagudem/article-608

Tags:

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం