చంద్రబాబుకు బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబుకు బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!

 

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో టీడీపీ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇటు ఏపీలో కూడా త్వరలోనే ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

Read More 8 ఏళ్ళైనా నష్ట పరిహారం లేదు

ఇందులో ఆయన మాట్లాడుతూ.. తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ను ఇండియా కూటమిలో చేరమని చెప్పానని.. అలా చేసి ఉంటే ప్రధాని పదవితో పాటు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కూడా వచ్చి ఉండేదని.. కానీ వారు వినలేదని తెలిపారు. చంద్రబాబు బీజేపీ మాయలో పడ్డారని చెప్పారు. 

చంద్రబాబుకు బీజేపీ రెండు కేంద్ర మంత్రి పదవులను కుక్క బిస్కెట్ల రూపంలో వేసిందని.. దాంతో వెంటనే చంద్రబాబు మోడీకి సపోర్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ చంద్రబాబుకు నిజాయితీ ఉంటే.. స్పెషల్ స్టేటస్ ఇచ్చే వరకు కేంద్ర మంత్రి పదవులు తీసుకోకుండా చూడాలని.. అప్పుడే అనుకున్నది సాధ్యం అవుతుందని తెలిపారు.

🕒 10 Jun 2024 ✍️ Desk

చంద్రబాబుకు బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!

 

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో టీడీపీ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇటు ఏపీలో కూడా త్వరలోనే ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ.. తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ను ఇండియా కూటమిలో చేరమని చెప్పానని.. అలా చేసి ఉంటే ప్రధాని పదవితో పాటు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కూడా వచ్చి ఉండేదని.. కానీ వారు వినలేదని తెలిపారు. చంద్రబాబు బీజేపీ మాయలో పడ్డారని చెప్పారు. 

చంద్రబాబుకు బీజేపీ రెండు కేంద్ర మంత్రి పదవులను కుక్క బిస్కెట్ల రూపంలో వేసిందని.. దాంతో వెంటనే చంద్రబాబు మోడీకి సపోర్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ చంద్రబాబుకు నిజాయితీ ఉంటే.. స్పెషల్ స్టేటస్ ఇచ్చే వరకు కేంద్ర మంత్రి పదవులు తీసుకోకుండా చూడాలని.. అప్పుడే అనుకున్నది సాధ్యం అవుతుందని తెలిపారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/ka-pals-sensational-comments-that-bjp-gave-two-dog-biscuits-to-chandrababu/article-1615

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.