వి ఆర్ ఎ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

WhatsApp Image 2024-07-10 at 11.53.22 AM

విశ్వంభర భూపాలపల్లి జూలై 10 :- తెలంగాణ రాష్ట్రములో మొత్తం vra లు 20555 మంది ఉండగా ఇందులో 81,85 జీవో ప్రకారంగా 16758 మందిని రెగ్యులర్ చేసి ఉద్యోగాలు ఇచ్చారని  మిగిలిన 61 సంవత్సరాలు దాటినా 3797 మంది vra వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని గత గవర్నమెంట్ 81,85 జీవో జారీ చేసింది. ఇప్పటికి సర్కులర్ జారీ అయి సంవత్సర కాలం గడుస్తున్నా  61 సంవత్సరం దాటిన vra వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దయచేసి ఇప్పటికయినా ప్రభుత్వం స్పందించి vra వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర  vra వారసుల జేఏసీ జిల్లా చైర్మన్ చెన్నపురి హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కో కన్వీనర్ గంధం సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూతం రాజు, కోశాధికారి చెన్నూరి కర్ణాకర్, మేనక, మధు సాయి వరుణ్, భద్రయ్య, రాజు, శంకర్, లావణ్య, నాలిక నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

Read More శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

🕒 10 Jul 2024 ✍️ Desk

వి ఆర్ ఎ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

WhatsApp Image 2024-07-10 at 11.53.22 AM

విశ్వంభర భూపాలపల్లి జూలై 10 :- తెలంగాణ రాష్ట్రములో మొత్తం vra లు 20555 మంది ఉండగా ఇందులో 81,85 జీవో ప్రకారంగా 16758 మందిని రెగ్యులర్ చేసి ఉద్యోగాలు ఇచ్చారని  మిగిలిన 61 సంవత్సరాలు దాటినా 3797 మంది vra వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని గత గవర్నమెంట్ 81,85 జీవో జారీ చేసింది. ఇప్పటికి సర్కులర్ జారీ అయి సంవత్సర కాలం గడుస్తున్నా  61 సంవత్సరం దాటిన vra వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దయచేసి ఇప్పటికయినా ప్రభుత్వం స్పందించి vra వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర  vra వారసుల జేఏసీ జిల్లా చైర్మన్ చెన్నపురి హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కో కన్వీనర్ గంధం సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూతం రాజు, కోశాధికారి చెన్నూరి కర్ణాకర్, మేనక, మధు సాయి వరుణ్, భద్రయ్య, రాజు, శంకర్, లావణ్య, నాలిక నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/jobs-should-be-given-to-the-successors-of-vra/article-2702

Related Posts

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?