#
GovernmentPolicy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అర్హులకు రైతు రుణ మాఫీ
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ... రుణమాఫీ కి మద్దతుగా బైక్ ర్యాలీ, సీఎంకు పాలాభిషేకం
Published On
By Desk
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 18:- రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ. ఆమనగల్లు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెల్గమల్ల జగన్, పట్టణ అధ్యక్షులు వస్పూల మానయ్య ఆధ్వర్యంలో "భారీ బైక్ ర్యాలీ" నిర్వహించారు ముఖ్య అతిధిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు , విచ్చేసి గౌరవ... *గ్రూప్- 2 గ్రూప్- 3 పరీక్షలను నెలరోజులు వాయిదా వేయాలి. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదు.
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 18 : - తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి, చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ అభిప్రాయపడింది.డీఎస్సీ పరీక్షలు ఈనెల 18 నుండి ఆగస్టు 5 వరకు ప్రభుత్వ నిర్వహిస్తుంది. ఇప్పటికీ... 
