పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. బోల్తాపడిన ఇంజిన్ - బోగీలు ఒకదానికొకటి దూసుకుపోయాయి.

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. బోల్తాపడిన ఇంజిన్ - బోగీలు ఒకదానికొకటి దూసుకుపోయాయి. అమృత్ సర్, ఢిల్లీ రైల్వే లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లకు గాయాలైనట్లు సమాచారం. 

క్షతగాత్రులను శ్రీ ఫతేగర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటియాలాలోని రాజిందర్ ఆసుపత్రికి తరలించారు. రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read More పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక

Related Posts

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు