ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు క్లారిటీ

ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు క్లారిటీ

ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాన్ బయల్దేరారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయే కూటమితో మద్దతుపై మాట్లాడారు.

ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాన్ బయల్దేరారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయే కూటమితో మద్దతుపై మాట్లాడారు. తాను ఎన్డీయే కూటమిలోనే ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడానికితమ మద్దతు ఉంటుందని తెలిపారు. 

ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా బీజేపీ నేత లక్ష్మణ్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. నేడు ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం ఉందని, ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోవడం లాంఛనమని తెలిపారు. ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిందని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది తెలిపారు.

Read More శ్రీవాణి ట్రస్ట్ నిధుల విడుదలకు లంచం.. అనంతపురంలో ఏసీబీ రైడ్

🕒 05 Jun 2024 ✍️ Desk

ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు క్లారిటీ

ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాన్ బయల్దేరారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయే కూటమితో మద్దతుపై మాట్లాడారు. తాను ఎన్డీయే కూటమిలోనే ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడానికితమ మద్దతు ఉంటుందని తెలిపారు. 

ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా బీజేపీ నేత లక్ష్మణ్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. నేడు ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం ఉందని, ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోవడం లాంఛనమని తెలిపారు. ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిందని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది తెలిపారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-clarity-on-support-for-nda/article-1275

Related Posts

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?