#
10th student topper death
Telangana 

470కి 466 మార్కులు.. అంతలోనే అకాల మరణం..

470కి 466 మార్కులు.. అంతలోనే అకాల మరణం..    సరస్వతీ పుత్రుడు అకాల మరణం చెందాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 470కి గాను 466 మార్కులు సాధించాడు. దాంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. కొడుకును చూసి మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు సంతోషం ఎక్కువ కాలం ఉండలేదు. అంతలోనే కొడుకు అందరాని లోకాలకు వెళ్లిపోవడంతో కడుపు కోత మిగిలింది.  ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో...
Read More...

Advertisement