#
tirumala laddu
Andhra Pradesh 

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిటీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిటీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందనే వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.
Read More...

Advertisement