పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి-ఎల్లారెడ్డి

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి-ఎల్లారెడ్డి

విశ్వంభర, పరిగి : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని తొండపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా  ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృషి చేశారని, పరిగి నియోజకవర్గ ప్రజలకు తన సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారని, తన నివాసం వద్ద హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందే విధంగా కృషి చేశారన్నారు.

Tags:  

Advertisement

LatestNews

బోగస్ అధ్యక్షుడు  పిల్లి శ్రీనివాస్ అని నిరూపిస్తా.. మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు  సవాల్.
పిల్లి శ్రీనివాస్  సభ్యత్వానికే  దిక్కులేదు   -మున్నూరు కాపు మహాసభ 
భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య