#
SupportingFamilies
Telangana 

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

మృతుల  కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య  మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ  నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి  సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను  కాంగ్రెస్...
Read More...
Telangana 

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దారకొండ శంకర్, అనూష దంపతుల కుమారుడు సూర్య తేజ (14) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికిబి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుడిగే వసంత శంకర్ 2 వేల రూపాయల...
Read More...

Advertisement