#
bjp naredramodi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అజిత్ పవార్ కు షాక్.. కేంద్ర కేబినెట్ లో దక్కని చోటు..
Published On
By Desk
ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాల సాయంతోనే మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఈ క్రమంలోనే మిత్ర పక్షాలకు ఈ సారి ఎక్కువ కేంద్రమంత్రి పదవులు కేటాయించింది బీజేపీ పార్టీ. టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలకు ఎక్కువ మంత్రి పదవులు... బ్రేకింగ్.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ..!
Published On
By Desk
నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో రా.7.15కి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. వివిధ దేశాల అధ్యక్షులతో పాటు.. ఎన్డీయే మిత్ర... ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు షాక్... ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ
Published On
By Desk
విశ్వంభర, ఒడిశా : ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. అధికార బిజూ జనతాదళ్ అధికారానికి బ్రేకులు పడేలా కన్పిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. 72 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 61 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది.... 
