వైసీపీ యువ నాయకుడు  దారుణ హత్య!

వైసీపీ యువ నాయకుడు  దారుణ హత్య!

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లె పట్టణంలోని శ్రీవారి నగర్‌లో వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లె పట్టణంలోని శ్రీవారి నగర్‌లో వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను కిరాతకంగా నరికి చంపేశారు.
 
విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

🕒 25 May 2024 ✍️ Desk

వైసీపీ యువ నాయకుడు  దారుణ హత్య!

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లె పట్టణంలోని శ్రీవారి నగర్‌లో వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను కిరాతకంగా నరికి చంపేశారు.
 
విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/a-young-ycp-leader-was-brutally-murdered/article-774

Related Posts

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?