#
Cabinet meeting...
Telangana 

నేడు సచివాలయంలో మంత్రివర్గ భేటీ...

నేడు సచివాలయంలో మంత్రివర్గ భేటీ... విశ్వంభర, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దృష్టి సారించింది. నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. దాదాపు రెండు నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానంగా ఆరు అంశాలతో అజెండాను రూపొందించింది. మరికొన్ని అంశాలు టేబుల్ అజెండాగా చర్చకు రానున్నాయి. ఆగస్టుకల్లా రైతులకు రెండు లక్షల...
Read More...

Advertisement