#
  vishvambhara
Telangana 

నిత్య శ్రామికుడు.! అలుపెరగని కార్మికుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.!!

నిత్య శ్రామికుడు.! అలుపెరగని కార్మికుడు పీసీసీ చీఫ్  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.!! నిత్యం ప్రజలతో మమేకం అవుతు, కాంగ్రెస్ క్యాడర్ లో నూతనోత్సాహం నింపిన నేత పార్టీ శ్రేణులతో, ప్రజలతో కళకళలాడుతున్న గాంధీ భవన్ మంత్రులు,ఎమ్మెల్యే ల ముఖాముఖి కార్యక్రమాలతో సందడిగా మారిన పార్టీ కార్యాలయం బీసీ బిల్లు రూపకల్పనలో పీసీసీ చీఫ్ కీలక భూమిక.. నాయకులకు ప్రజలకు మద్య వారధిగా పీసీసీ కార్యాచరణ.. పార్టీ పదవుల అంశంలో సమన్వయంతో అడుగులు, విభేదాలకు తావు లేకుండా పార్టీ కార్యక్రమాలకు కృషి.. పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై విశ్వంభర ప్రత్యేక కథనం .
Read More...
Telangana 

ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్

ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ దాదాపు అన్ని గ్యారెంటీలను అమలు చేశామని బట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై మండిపడిన కేటీఆర్ దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని సవాల్ ఆరు గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ మోసాన్ని ప్రాపగండాను చూసి కాంగ్రెస్ నేతలను గ్రామాల నుంచి తన్ని తరుముతున్నారు బట్టి విక్రమార్కకి, ఆయన క్యాబినెట్ మంత్రులకు దమ్ముంటే ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్పాలి ఆ గ్రామం నుంచి వీళ్ళని తరిమి వేయకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ?  కేటీఆర్
Read More...
Telangana  National  International  Sports 

ఘనంగా ప్రారంభమైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

ఘనంగా  ప్రారంభమైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024 భారతదేశ సెయిలింగ్ క్యాలెండర్‌లో ల్యాండ్‌మార్క్ ఈవెంట్ అయిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్  2024 ఈరోజు ఘనంగా  ప్రారంభించబడింది. ప్రారంభ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే VSM, కమాండెంట్ MCEME, కల్నల్ కమాండెంట్ కార్ప్స్ ఆఫ్ EME, కమోడోర్ EME సెయిలింగ్ అసోసియేషన్ మరియు ప్రెసిడెంట్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్...
Read More...

Advertisement