#
Chandrababu Naidu left for Delhi
National  Andhra Pradesh 

ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Read More...

Advertisement