#
brs party
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే చర్య..
Published On
By Desk
జూన్ 30న సభకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జూలై 18 సమీపించినా అనుమతి ఎందుకు ఇవ్వలేదు ? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు మాకు సమాచారం ఉంది ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుంది అనుమతి ఇవ్వకపోతే సరూర్నగర్ స్టేడియం వద్దకే వచ్చి తమ నిరసనను తెలియజేస్తామని హెచ్చరిక KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్
Published On
By Desk
KTR: రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంట కొంటారా? కొనరా?
Published On
By Desk
నెల రోజులుగా రైతుల ఎదురు చూపులు రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం
Published On
By Desk
విశ్వంభర , హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అధ్యక్షతన, హైదరాబాద్,సన్నాహక సమావేశం జరిగింది.శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో సహా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబిత ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు షంభీపూర్ రాజు, నవీన్... రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు యత్నం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
తెలంగాణలో బొగ్గు అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కాంగ్రెస్ కుట్ర అన్ని రంగాల్లో ప్రజలను ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ సరైన సమయంలో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మల్లారెడ్డికి మరో షాక్.. భూ కబ్జా కేసు నమోదు..!
Published On
By Desk
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మొన్న భూమి కబ్జా చేశారంటూ అధికారులు ఆయనపై చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో దెబ్బ పడింది. ఇప్పుడు ఆయన మీద తాజాగా పేట్బషీర్బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
Published On
By Desk
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిపాలన: కేటీఆర్
Published On
By Desk
తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘రేవంత్ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..!
Published On
By Desk
కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. BREAKING: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి రిమాండ్ పొడిగింపు..!
Published On
By Desk
కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటి(సోమవారం)తో ముగియడంతో అధికారులు వర్చువల్గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్
Published On
By Desk
ఇవాళ(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి
Published On
By Desk
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. 
