#
andhra pradesh
Andhra Pradesh 

ఏపీలో ఆ చానల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !

ఏపీలో ఆ చానల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు ! ఏపీలో కొన్ని టీవీ చానల్ల ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ టీవీ ఛానల్ లో ప్రసారాలు మళ్లీ యధావిధిగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కాగా    ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల అనగా జూన్ 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, ఆ...
Read More...
Andhra Pradesh 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు  టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  
Read More...
Andhra Pradesh 

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ డుమ్మా

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ డుమ్మా నేడు స్పీకర్ ఎన్నిక ఏపీ అసెంబ్లీ స్పీకర్‌‌గా అయ్యన్న పాత్రులు ఏకగ్రీవం 
Read More...
Andhra Pradesh 

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.
Read More...
Crime  Andhra Pradesh 

కొడాలి నానిపై కేసు నమోదు

కొడాలి నానిపై కేసు నమోదు మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు  తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 
Read More...
Andhra Pradesh 

రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్

రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకుంటాం 100 రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్  ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్
Read More...
Telangana 

కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్.. పునరాలోచనలో సర్కార్..!

కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్.. పునరాలోచనలో సర్కార్..! కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో బిర్యానీ, హంటర్ వంటి కొత్త రకం బీర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త బ్రాండ్లకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
Read More...
Andhra Pradesh 

వైసీపీకి బాలినేని గుడ్‌బై..? ఆ ట్వీట్‌తో జోరుగా ప్రచారం

వైసీపీకి బాలినేని గుడ్‌బై..? ఆ ట్వీట్‌తో జోరుగా ప్రచారం సార్వత్రిక ఎన్నిక్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ 11స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది.
Read More...
Andhra Pradesh 

వైఎస్ జగన్ సంచలన ట్వీట్ 

వైఎస్ జగన్ సంచలన ట్వీట్  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. 
Read More...
Andhra Pradesh 

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన 15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Read More...
National  Sports 

అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం!

అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం! అంబటి రాయుడుపై కోహ్లీ అభిమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంబటి రాయుడి ఫ్రెండ్ సామ్ పాల్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ పోస్టు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని హత్య చేస్తామని.. అతని పిల్లలు, భార్యను అత్యాచారం చేసి చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. ఆర్సీబీ ఫ్యాన్స్...
Read More...
Crime  Andhra Pradesh 

ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు ఘటనల్లో ఇవాళ ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని...
Read More...

Advertisement