తెలంగాణలో పెరిగిన ఓటింగ్ శాతం.. ఏ పార్టీకి అనుకూలంగా మారనుంది?

తెలంగాణలో పెరిగిన ఓటింగ్ శాతం.. ఏ పార్టీకి అనుకూలంగా మారనుంది?

 

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు పలు రాష్ట్రాలలో మే 13వ తేదీ ప్రశాంతంగా ముగిసాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

Read More అక్కన్న మాదన్న బోనాల ఉత్సవాల్లో సజ్జనార్.. ఘటం ఊరేగింపు ప్రారంభం

 

ఈ క్రమంలోనే ఆమె 13వ తేదీ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తమదే విజయం అంటూ హస్తం నేతలు చెబుతున్నారు. అయితే పోలింగ్ శాతం చూస్తే కనుక అన్ని పార్టీ నేతలలో గుబులు మొదలైందని చెప్పాలి అయితే ఎన్నడు లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది.2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

 

ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ దాదాపు 70శాతం వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అయితే పోలింగ్ శాతం గురించి ఇంకా ఈసీ అధికారకంగా వెల్లడించలేదు. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి కష్టమనే చెప్పాలి మరి తెలంగాణలో పెరిగిన ఈ ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారింది? ఏ పార్టీకి ఇబ్బందికరంగా మారనుంది అనేది తెలియాల్సి ఉంది.

🕒 14 May 2024 ✍️ Desk

తెలంగాణలో పెరిగిన ఓటింగ్ శాతం.. ఏ పార్టీకి అనుకూలంగా మారనుంది?

 

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు పలు రాష్ట్రాలలో మే 13వ తేదీ ప్రశాంతంగా ముగిసాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

 

ఈ క్రమంలోనే ఆమె 13వ తేదీ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తమదే విజయం అంటూ హస్తం నేతలు చెబుతున్నారు. అయితే పోలింగ్ శాతం చూస్తే కనుక అన్ని పార్టీ నేతలలో గుబులు మొదలైందని చెప్పాలి అయితే ఎన్నడు లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది.2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

 

ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ దాదాపు 70శాతం వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అయితే పోలింగ్ శాతం గురించి ఇంకా ఈసీ అధికారకంగా వెల్లడించలేదు. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి కష్టమనే చెప్పాలి మరి తెలంగాణలో పెరిగిన ఈ ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారింది? ఏ పార్టీకి ఇబ్బందికరంగా మారనుంది అనేది తెలియాల్సి ఉంది.

🔗 https://www.vishvambhara.com/the-increased-voting-percentage-in-telangana-will-change-in-favor/article-147

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం