సర్ పై ప్రచార వాహనాన్ని  ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు 

సర్ పై ప్రచార వాహనాన్ని  ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు 

 విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్ మండలం  ఏదులాబాద్ డివిజన్‌లో  సర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ నాయకుడు  గాయరు విశ్వనాథం ప్రత్యేక ప్రచార వాహనాన్ని శుక్రవారం ప్రారంభించారు  . ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్త నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పు వంటి సేవలను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. సర్  ప్రక్రియపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడమే  ఈ ప్రచార వాహనం ఏర్పాటు లక్ష్యమని అన్నారు.  ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని  గాయరు విశ్వనాథం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్   ఉపాధ్యక్షుడు  వేముల మహేష్ గౌడ్  మాజీ సర్పంచ్ సాయిల్లు , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

సర్ పై ప్రచార వాహనాన్ని  ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు 

 విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్ మండలం  ఏదులాబాద్ డివిజన్‌లో  సర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ నాయకుడు  గాయరు విశ్వనాథం ప్రత్యేక ప్రచార వాహనాన్ని శుక్రవారం ప్రారంభించారు  . ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్త నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పు వంటి సేవలను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. సర్  ప్రక్రియపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడమే  ఈ ప్రచార వాహనం ఏర్పాటు లక్ష్యమని అన్నారు.  ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని  గాయరు విశ్వనాథం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్   ఉపాధ్యక్షుడు  వేముల మహేష్ గౌడ్  మాజీ సర్పంచ్ సాయిల్లు , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leaders-who-launched-the-sir-pai-campaign-vehicle/article-20530

Tags:  

Advertisement

LatestNews

డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం
తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.