స్కూటీపై రీల్స్ చేస్తూ డీసీఎంను ఢీ కొట్టారు.. ఇద్దరు బాలుర మృతి

స్కూటీపై రీల్స్ చేస్తూ డీసీఎంను ఢీ కొట్టారు.. ఇద్దరు బాలుర మృతి

 

Read More హైదరాబాద్‌లో మహిళలు, చిన్నారులపై దారుణాలు.. రెండేళ్లలో 5,370 కేసులు

 

రీల్స్ మోజు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ రీల్స్ చేయడానికి తెగ మోజు పడుతున్నారు. ఇక ఇప్పటి జనరేషన్ పిల్లలు అయితే మరీ ఎక్కువగా ఇవే చేస్తున్నారు. కొన్ని సార్లు ఆ రీల్స్ ప్రాణాలు తీస్తున్నా సరే అస్సలు ఆపట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో ఇద్దరి బాలుర ప్రాణాలు ఇలాగే గాల్లో కలిసిపోయాయి.

వనివారం రాత్రి ఓ ముగ్గురు బాలురు స్కూటీపై వెళ్తూ రీల్స్ చేస్తున్నారు. ఇంతలో డీసీఎం ను ఢీ కొనగా అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. సూరారానికి చెందిన ఉదయ్(17), సాయిబాబానగర్ కు చెందిన శివదీక్షిత్(17), మల్లారెడ్డినగర్ కు చెందిన మరో బాలుడు శనివారం నాడు రాత్రి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి బయలు దేరారు. 

అయితే వారు ముగ్గురూ స్కూటీపై వెళ్తూనే రీల్స్ చేస్తూ వచ్చారు. కూకట్ పల్లి వై జంక్షన్ వద్దకు రాగానే.. రోడ్డు మీద ఆగి ఉన్న డీసీఎంను స్పీడ్ గా ఢీ కొట్టారు. దాంతో ఉదయ్, శివదీక్షిత్ అక్కడికక్కడే మరణించారు. ఇంకో బాలుడు ప్రస్తుతం సీరియస్ గా ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

🕒 16 Jun 2024 ✍️ Desk

స్కూటీపై రీల్స్ చేస్తూ డీసీఎంను ఢీ కొట్టారు.. ఇద్దరు బాలుర మృతి

 

 

రీల్స్ మోజు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ రీల్స్ చేయడానికి తెగ మోజు పడుతున్నారు. ఇక ఇప్పటి జనరేషన్ పిల్లలు అయితే మరీ ఎక్కువగా ఇవే చేస్తున్నారు. కొన్ని సార్లు ఆ రీల్స్ ప్రాణాలు తీస్తున్నా సరే అస్సలు ఆపట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో ఇద్దరి బాలుర ప్రాణాలు ఇలాగే గాల్లో కలిసిపోయాయి.

వనివారం రాత్రి ఓ ముగ్గురు బాలురు స్కూటీపై వెళ్తూ రీల్స్ చేస్తున్నారు. ఇంతలో డీసీఎం ను ఢీ కొనగా అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. సూరారానికి చెందిన ఉదయ్(17), సాయిబాబానగర్ కు చెందిన శివదీక్షిత్(17), మల్లారెడ్డినగర్ కు చెందిన మరో బాలుడు శనివారం నాడు రాత్రి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి బయలు దేరారు. 

అయితే వారు ముగ్గురూ స్కూటీపై వెళ్తూనే రీల్స్ చేస్తూ వచ్చారు. కూకట్ పల్లి వై జంక్షన్ వద్దకు రాగానే.. రోడ్డు మీద ఆగి ఉన్న డీసీఎంను స్పీడ్ గా ఢీ కొట్టారు. దాంతో ఉదయ్, శివదీక్షిత్ అక్కడికక్కడే మరణించారు. ఇంకో బాలుడు ప్రస్తుతం సీరియస్ గా ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

🔗 https://www.vishvambhara.com/crime/two-boys-were-killed-when-they-collided-with-dcm-while-doing-reels/article-1960

Related Posts

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం