చేనేత సమస్యల పై అఖిలపక్ష సమావేశం జయప్రదం చేయండి- రాపోలు వీరమోహన్

WhatsApp Image 2024-06-27 at 4.47.38 PM

 

Read More మైదానగూడలో బెలూన్ సిలిండర్ పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు

ఎల్బీనగర్ , విశ్వంభర :జూన్ 27:-తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ఎల్బీ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  చేనేత సమస్యలపై జూన్ 30 ఆదివారం ఉదయం 11 గంటలకు  హైదరాబాద్ లోని  ఎల్బీనగర్ స్వకుళశాలి భవన్ లో సమావేశం నిర్వహించనున్నారు. చేనేత కార్మికులకు జరుగుతున్నా అన్యాయాలపై , చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సంఘాలు ,చేనేత కార్మికులు , పద్మశాలి సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబందించిన నాయకులు పాల్గొని చేనేత వ్యవస్థను బలోపేతం చేసే విషయాలపై చేనేత మనుగడ గురించి పెద్ద ఎత్తున కార్యాచరణ ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించే విధంగా ఉంటుందని మీరు, మీ ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన నాయకులు హాజరు అయ్యి సమావేశాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ కోరడం జరిగింది.

🕒 27 Jun 2024 ✍️ Desk

చేనేత సమస్యల పై అఖిలపక్ష సమావేశం జయప్రదం చేయండి- రాపోలు వీరమోహన్

WhatsApp Image 2024-06-27 at 4.47.38 PM

 

ఎల్బీనగర్ , విశ్వంభర :జూన్ 27:-తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ఎల్బీ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  చేనేత సమస్యలపై జూన్ 30 ఆదివారం ఉదయం 11 గంటలకు  హైదరాబాద్ లోని  ఎల్బీనగర్ స్వకుళశాలి భవన్ లో సమావేశం నిర్వహించనున్నారు. చేనేత కార్మికులకు జరుగుతున్నా అన్యాయాలపై , చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సంఘాలు ,చేనేత కార్మికులు , పద్మశాలి సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబందించిన నాయకులు పాల్గొని చేనేత వ్యవస్థను బలోపేతం చేసే విషయాలపై చేనేత మనుగడ గురించి పెద్ద ఎత్తున కార్యాచరణ ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించే విధంగా ఉంటుందని మీరు, మీ ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన నాయకులు హాజరు అయ్యి సమావేశాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ కోరడం జరిగింది.

🔗 https://www.vishvambhara.com/telangana/all-party-meeting-on-handloom-issues-should-be-praised-rapolu/article-2422

Related Posts

Advertisement

LatestNews

మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 బ్రోచర్ విడుదల. - టిటిడిపి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్.
ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్