#
madyapradesh CM Ramesh
Andhra Pradesh 

నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ(సోమవారం) ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ సీఎం రమేష్‌తో కలిసి ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు.
Read More...

Advertisement