#
telangana police
Telangana  National 

చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కోసం ఢిల్లీకి తెలంగాణ పోలీసులు!

చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కోసం ఢిల్లీకి తెలంగాణ పోలీసులు! తెలంగాణలో సంచలనంగా మారిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై పోలీసులు ఫోకస్ చేశారు. చిన్నారులను అమ్మకానికి పెడుతున్న ముఠా కోసం రాచకొండ పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. ఈ కేసులో కిరణ్, ప్రీతి అనే ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ 50 మంది చిన్నారులను ఈ ముఠా అమ్మేసినట్టు తేల్చారు. ఇటీవల పోలీసులు 16...
Read More...

Advertisement