శిథిలావస్థలో ఉన్న అమ్మవారి గుడి వారం లోపు బాగు చేస్తాం

01

చైతన్యపురి డివిజన్ లోని సాయి నగర్ మరియు ఫణిగిరి కాలనీ ల కు GHMC zonal commisnor. శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్  IAS గారు , deputy commisnor సుజాత garu , DE నీలిమ గారు వచ్చినారు . వివిధ పేరుక పోయి వున్న సమ్యసల మీద స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు  కమిసనరు శ్రీ హేమంత్ IAS గారికి వివరించినారు , వారు స్పందించి సమస్యలను సాల్వ్ చేయిస్తానని తెలిపినారు . కాలనీ సెక్రటరీ చారీ గారు , లక్ష్మి నర్సింహా స్వామి గుడి చైర్మన్ కృష్ణ రెడ్డి గారు   శ్రీ రాజేష్ గారు, బాల్ రెడ్డి గారు , రాజగోపాల్ గారు , గౌడా గారు , సుభాష్ బోస్ గారు , నర్సింహా రావు గారు , స్థానిక బీజేపీ నాయకులు రుద్రారపు శంకర్ , రాకేష్ , వెంకట్ రమణ మొదలగు వారు పాల్గొన్నారు

Read More గౌడ సంఘం అధ్యక్షులుగా కందాల వెంకట్రాజం గౌడ్ 

02

తదుపరి fruit మార్కెట్ లో వున్నా అమ్మవారి గుడి శిధిలావస్థలో వున్నదిని తెలుసుకొని సందిర్శించి దానిని వారం లోపు బాగు చేయాలనీ tims hospital, L & T incchrge లోకేష్ రెడ్డి గారికి తెలపడం జరిగినది .🙏