పటేల్ రమేష్ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు 

07

విశ్వంభర చివ్వెoల:-  రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారి సూర్యాపేటకు వస్తున్న సందర్బంగా బుధవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు దారోజు జానకిరాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి రమేష్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధరావత్ రవి,  మునీర్ ఖాన్, కొండ వెంకన్న, రాంమల్లు, శిగ తిర్పయ్య, కోటయ్య చారి, పంతం ఉపేందర్, వెంకటరమణ, పెదపోలు వినోద్, కొప్పు రాజీవ్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Read More భారత్ స్వతంత్ర విదేశాంగ విధానం పాటించాలి

🕒 10 Jul 2024 ✍️ Desk

పటేల్ రమేష్ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు 

07

విశ్వంభర చివ్వెoల:-  రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారి సూర్యాపేటకు వస్తున్న సందర్బంగా బుధవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు దారోజు జానకిరాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి రమేష్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధరావత్ రవి,  మునీర్ ఖాన్, కొండ వెంకన్న, రాంమల్లు, శిగ తిర్పయ్య, కోటయ్య చారి, పంతం ఉపేందర్, వెంకటరమణ, పెదపోలు వినోద్, కొప్పు రాజీవ్, శివ, తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leaders-who-welcomed-patel-ramesh-reddy%C2%A0/article-2736

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి